శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు రాష్ట్ర విభజన పై తీవ్ర అసంతృప్తి కలిగి ఉన్నారు. తమ నిరసనను ప్రజలకు తెలిపేందుకు విద్యార్ధులతో కలసి ఊరేగింపుగా చిలకలూరిపేటలో కలియదిరిగి జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడ్డారు.
30.3.2015 Monday 7.30 pm. పండు క్రియేషన్స్ కొప్పోలు వారి 'నిర్ణయం' రచన - పరుచూరి.గోపాలకృష్ణ దర్శకత్వం- పాటిబండ్ల. ఆనందరావు ప్రదర్శనా పారితోషికం స్పాన్సర్ చేసినవారు శ్రీ చేబ్రోలు మహేష్ ,డైరెక్టర్, మోడరన్ విద్యాసంస్ధలు, చిలకలూరిపేట దొంగ పాత్రధారికి ప్రేక్షకుల ప్రశంసలు ************************* శ్ర్రీ దాక్షిణాత్య అకాడమి హైదరాబాదు వారి - గబ్బర్ సింగ్ రచన మరియు దర్శకత్వం - శ్రీ కోట్ల హనుమంతరావు ప్రదర్శనా పారితోషికం బహూకరించినవారు - కీ.శే.యుగంధర్ జ్ఞాపకార్ధం - శ్రీ చెరుకూరి కాంతయ్య , అధ్యక్షులు చిలకలూరిపేట కళాపరిషత్ రౌడీ మనవడి కోసం యజ్ఞం చేయిస్తున్న నాయనమ్మ యాగకర్తగా, దొంగగా రెండు పాత్రలలో నటించిన కందా నాగేశ్వరరావు, కళాకారుడు ************************ ఉషోదయ కళానికేతన్ ఫిరంగిపురం వార...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి