ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

శ్రద్ధాంజలి లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

శ్రీ ఇందుపల్లి రాజకుమార్ , చిలకలూరిపేట వారి సంస్మరణ సభ

  సభాధ్యక్షులు డాక్టర్ శ్రీ కందిమళ్ళ సాంబశివరావుగారి తొలిపలుకులు శ్రీ దేవినేని రామ కోటేశ్వరరావు గారు సభాధ్యక్షులు డాక్టర్ శ్రీ కందిమళ్ళ సాంబశివరావుగారు రాధా గారితో కుమార్ గారి స్నేహం గురించి వివరణ. రాధా గారు శ్రీ జరుగుల రామారావు గారు cont... Sri Jarugula Ramarao sir Sri Jampani Bhaskararao sir Sri Naidu Gopi Garu శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు శ్రీ ఈదర హరిబాబు గారు శ్రీ విడదల సాంబశివరావుగారు నర్సరావుపేట కళాకారుని సందేశం శ్రీ అనిమినేని ప్రసాద్ గారి సందేశం శ్రీ అనంత హృదయ రాజు గారి సందేశం శ్రీ రంగా గారి సందేశం శ్రీ నూతలపాటి కాళిదాసు గారి సందేశం శ్రీ కరణం శివ గారి సందేశం సినీ నటులు శ్రీ పద్మారావు గారి సందేశం శ్రీ వినుకొండ రామాంజనేయులు  కళాసాగరి సంస్ధ నిర్వాహకులు వారి  సందేశం శ్రీ ఇందుపల్లి రాజకుమార్ గారి కుమార్తె శ్రీ మతి సాగరి వందనసమర్పణ శ్రీ ఇందుపల్లి రాజకుమార్ గారి సోదరుని వందన సమర్పణ

Bhopal gas tragedy

1984 డిసెంబరు 2వ తేదీన మధ్యప్రదేశ్ ముఖ్యపట్టణమైన భోపాల్ లోని యూనియన్‌ కార్బైడ్‌ పరిశ్రమనుంచి టన్నుల కొద్దీ లీకైన మిథైల్‌ ఐసోసైనేట్‌ (మిక్‌) మూడువేల నిండు ప్రాణాల్ని కబళించింది.

గురజాడ అప్పారావు గారి 102వ వర్ధంతి

ఈరోజు గురజాడ అప్పారావు గారి వర్ధంతి. వీరు 1862 సెప్టెంబరు 21వ తేదీన విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం లో కౌసల్యమ్మ,వెంకట రామదాసు దంపతులకు జన్మంచారు.

Veesa Rathaiah, Rtd.LFL HM died on 30.10.2016

స్నేహశీలి వీసా రత్తయ్య గారు ది. 30.10.2016 న స్వర్గస్తులైనారు. 31.10.2016న వారి అంత్యక్రియలు చిలకలూరిపేటకు సమీపంలోని వేలూరులో జరిగాయి. ఆ సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న బంధుమిత్రులు

డా. యస్. జాన్ డేవిడ్ అయ్యవారి విగ్రహావిష్కరణ

Statue of sri Dr.S.John David, founder of AMG India International , unveiled by sri Prattipati Pullarao the Honorable Minister of Agriculture , Andhra Pradesh

అబ్బరాజు శ్రీనివాసరావు సంస్మరణ సభ

శ్రీ అబ్బరాజు శ్రీనివాసరావుగారి అకాల మరణానికి వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాము. శ్రద్ధాంజలి ఘటించిన ఉపాధ్యాయులు శ్రీనివాసరావుగారి తండ్రి గారు తిమ్మరుసు గారు రామకోటేశ్వరరావుగారు

Condolence

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామమునకు చెందిన కీ.శే. రెవరెండ్ గడ్డం జోసఫ్ గారి కుమారుడు గడ్డం మిల్టన్ పాల్ గారు ది 5-8-2013న గుంటూరు లోని లూధరన్ హైస్కూలులో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ , రెండవ పీరియడ్ లో తరగతి గదిలోనే గుండెపోటుతో మరణించారు. వారికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య కూడా స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. పిల్లలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. యనమదల లో పనిచేస్తున్న రాయి. గగారిన్ గారికి వీరు బావగారు. వీరు నరసరావుపేట లూధరన్ హైస్కూలులోనూ, యడ్లపాడు లోని లూధరన్ హైస్కూలులో పనిచేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ లో సభ్యునిగానూ, యడ్లపాడు మండల APTF సంఘ యూనిట్ కు అధ్యక్షునిగానూ పని చేశారు. వీరి మృతికి చిలకలూరిపేట ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు.

హేతువాద నాయకుని సంస్మరణ సభ,

నిర్యాణం

శానం.సుబ్బారావు తృతీయ వర్ధంతి సభ