ఇంటర్ పరీక్షలలో మోడరన్ విద్యార్ధుల ప్రతిభ
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ప్రధమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాల్లో మోడరన్ డిగ్రీ కళాశాల విద్యార్ధులు ఉత్తమ ఫలితాలు సాధించారని ఫ్రిన్సిపల్ జె.ఎం.సుభాని తెలిపారు.
పల్లపు నాగదుర్గారావు690/750
సయ్యద్ రిజ్వానా 605/750
షేక్ హసీనాబేగం 610/700
షేక్ జబీన్ 596/700
మురికిపూడి భగవతి 693
జి.జీవని 591
నికితకుమారి అగర్వాల్ 612
గోరంట్ల.నాగమణి 702/800
వీరిని కళాశాల కరస్పాండెంట్ శ్రీ చేబ్రోలు మహేష్ అభినందించారు.
Labels:
Education
Post a Comment