శ్రీ ఇందుపల్లి రాజకుమార్ , చిలకలూరిపేట వారి సంస్మరణ సభ
సభాధ్యక్షులు డాక్టర్ శ్రీ కందిమళ్ళ సాంబశివరావుగారి తొలిపలుకులు
శ్రీ దేవినేని రామ కోటేశ్వరరావు గారు
సభాధ్యక్షులు డాక్టర్ శ్రీ కందిమళ్ళ సాంబశివరావుగారు రాధా గారితో కుమార్ గారి స్నేహం గురించి వివరణ.
శ్రీ జరుగుల రామారావు గారు
cont...Sri Jarugula Ramarao sir
శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు
శ్రీ ఈదర హరిబాబు గారు
శ్రీ విడదల సాంబశివరావుగారు
నర్సరావుపేట కళాకారుని సందేశం
శ్రీ అనిమినేని ప్రసాద్ గారి సందేశం
శ్రీ అనంత హృదయ రాజు గారి సందేశం
శ్రీ రంగా గారి సందేశం
శ్రీ నూతలపాటి కాళిదాసు గారి సందేశం
శ్రీ కరణం శివ గారి సందేశం
సినీ నటులు శ్రీ పద్మారావు గారి సందేశం
శ్రీ వినుకొండ రామాంజనేయులు కళాసాగరి సంస్ధ నిర్వాహకులు వారి సందేశం
శ్రీ ఇందుపల్లి రాజకుమార్ గారి కుమార్తె శ్రీ మతి సాగరి వందనసమర్పణ
శ్రీ ఇందుపల్లి రాజకుమార్ గారి సోదరుని వందన సమర్పణ
PM గా జగన్ మోహన్ రెడ్డి గారు రావాలి
జగనన్నను గత అసెంబ్లీలో అధికారపక్షం ప్రతి విషయంలోనూ అవమానపరచింది. సభలో మాట్లాడనివ్వలేదు. అధికారపక్షం చేస్తున్న తప్పులను ఎత్తిచూపనివ్వలేదు. ఇక తప్పని పరిస్థితులలో జగనన్న అసెంబ్లీని విడిచి కాలినడకన రాష్ట్రమంతా పర్యటించి అధికారపక్షం చేస్తున్న తప్పులను ప్రజలకు వివరించాడు. ప్రజలు జగన్ బాబు చెప్పిన మాటలు విని ఆయనను అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో గెలిపించారు.