Latest Article:

తెలుగు భాషా పండితులుకు సన్మానం 17-12-2012 న

ది.17-12-2012న చిలకలూరిపేట పరిసర ప్రాంతములో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన తెలుగు పండితులను సన్మానించడం జరిగింది. రోటరీ క్లబ్ పండరీపురం శాఖ వారు శ్రీ లంకా రఘురామిరెడ్డి , బాలల సాహిత్య రచయిత శ్రీ దార్ల.బుజ్జిబాబు, వైయ్యస్ జగన్ పార్టీనాయకుడు శ్రీ తేళ్ళసుబ్బారావుగారు, విశ్రాంత పిడి భాస్కరరెడ్డిగారు తదితరులు ఈ సన్మాన కార్యక్రమమును  స్ధానిక శాఖా గ్రంధాలయములో నిర్వహించినారు.
డాక్టర్.పి.వి.సుబ్బారావుగారు, తెలుగు భాషాసంఘం అధ్యక్షులు, చిలకలూరిపేట

విద్యాసంఘం అధ్యక్షలు శ్రీ తేళ్ళ సుబ్బారావు గారిచే సన్మానింపబడుచున్న ఢా.పివి,సుబ్బారావుగారు.

గ్రంధాలయోద్యోగి








యడ్లపాడు ఎంఇవో లక్ష్మి గారు.

లక్ష్మిగారిని అభినందిస్తున్న ఆర్వీయస్సీవీయస్ ప్రధానోపాధ్యయులు శ్రీ ఉప్పలపాటి వెంకటేశ్వరరావుగారు.




లక్ష్మీ గారిని సన్మానిస్తున్న వేలూరు తెలుగు పండిట్ నాగలక్ష్మిగారు











                       




Share this article :

Post a Comment

 
Support : APTF257 || మాష్టారు || Ajit Kumar || Big Jobs ||
Copyright © 2012. Chilakaluripet - All Rights Reserved
Designed by The Masters Mind || Published by Divine Spirit || Tech Gnan ||
Proudly powered by Ajit Kumar || On Facebook || On Twitter ||